Breaking News

MAHABUBABAD

జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకోబోం

సామాజిక సారథి, మహబూబ్ నగర్: ప్రజలకు ప్రభుత్వాలకు వారథిగా ఉంటూ నిస్వార్థంగా వార్తలు రాస్తున్న విలేకర్లపై దాడులకు పాల్పడితే సహించబోమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జర్నలిస్టు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గండీడ్ మండల వెలుగు రిపోర్టర్ రామకృష్ణారెడ్డి రైతుల కష్టాలపై వార్తలు రాయడంతో, గండీడ్ మండలం ఎంపీపీ మాధవి అసభ్యపదజాలంతో దుషించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని బాధిత రిపోర్టర్ పేపర్లో వార్తగా […]

Read More
తక్కలపల్లికి ఎమ్మెల్సీ.. మొక్కు తీర్చుకున్న అనుచరులు

తక్కలపల్లికి ఎమ్మెల్సీ.. మొక్కు తీర్చుకున్న అనుచరులు

సామాజిక సారథి, మహబూబాబాద్: తక్కలపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన అనుచరులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనుచరుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ మానుకోట ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రవీందర్ రావు ఎమ్మెల్సీ పదవి రావడం సంతోషకరమన్నారు. రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవొస్తే అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారికి 101కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకుంటామని మొక్కినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. […]

Read More
‘ఉష’ను హత్యచేసిన వారికి శిక్షించాలి

ఉష హంతకులను శిక్షించాలి

సారథి, అచ్చంపేట: మహబూబాబాద్ జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర ఈశ్వర్ లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి తక్షణం ఆదుకోవాలని కోరారు. ఆదివారం అయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని గిరిజన భవన్ లో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ధర్మరాంతండాకు చెందిన గిరిజన బాలిక ఉషను కిరాతకంగా హత్యచేశారని, నిందితులను వెంటనే […]

Read More
కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

వ‌రంగ‌ల్‌లో మిన్నంటిన నిర‌స‌న‌లు.. కాకతీయ యూనివర్సిటీలో ఆందోళ‌న‌లు సారథి, వ‌రంగ‌ల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీచేయ‌డం లేద‌ని మ‌న‌స్తాపం చెంది గ‌తనెల 26న‌ పురుగు మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ శుక్రవారం నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వారం రోజులుగా ప్రాణాల‌తో పోరాడిన సునీల్ చివ‌ర‌కు మృత్యుఒడికి చేరుకున్నాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజ‌న కుటుంబంలో పుట్టాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి జ‌న్మించాడు. […]

Read More
రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

సారథి న్యూస్, మహబూబాబాద్​: సీఎం కేసీఆర్​ రైతును రాజుగా, వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. బీజేపీ మాయమాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. శనివారం మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో రైతువేదిక భవనం, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం భవనాలను మంత్రి మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. ఈ […]

Read More
అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల భర్తీకి అవుట్​సోర్సింగ్​విధానంలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు పశువుల హాస్పిటల్స్​లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులకు షెడ్యూల్ తెగలకు చెందినవారు మాత్రమే అర్హులని, పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లమో […]

Read More
ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

సారథి న్యూస్, మహబూబాబాద్: వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వరి ధాన్యం, మక్కలు, పత్తిని కొనుగోలు చేసేందుకు అంతా రెడీ చేయాలని సూచించారు. టార్పాలిన్​ కవర్లు, తేమశాతం మిషన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్​వో నర్సింగరావు, ఏపీడీ వెంకట్, డీఎంవో సురేఖ, […]

Read More
దసరా కానుకగా తీరొక్క చీరలు

దసరా కానుకగా తీరొక్క చీరలు

సారథి న్యూస్, ములుగు: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఏడాది మంచి డిజైన్లు, నాణ్యత పరంగా మెరుగుపర్చుకుంటూ ఈ ఏడాది 287 డిజైన్లతో చీరలను తయారు చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో 85వేల మంది, రాష్ట్రంలో కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అమ్మవార్లు […]

Read More