సారథి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని జైభీమ్యూత్ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్వేవ్తీవ్రతలో జనం పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటివేషన్సరిపడా దొరకడం లేదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కొవిడ్రోగుల ప్రాణాలు నిలిపే రెమిడెసివర్ఇంజక్షన్ల కొరత తీవ్రత ఉందని, బ్లాక్ మార్కెట్ దందాపై ఉక్కుపాదం […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల పూర్వవిద్యార్థి సూగూరు రామచంద్రం హోటల్ను కూల్చివేసిన దుండగులను శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 11న నిర్వహించతలపెట్టిన ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, సామాజిక ఉద్యమ సంఘాల మద్దతును దృష్టిలో ఉంచుకుని, అందరినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ముందుకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు తీన్మార్మల్లన్నపై దాడిని ఖండిస్తున్నామని జైభీమ్యూత్ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై తీన్మార్ మల్లన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేనివారే దాడులకు పాల్పడుతారని విమర్శించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అనైతిక పనులు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. మల్లన్నపై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని […]