Breaking News

IPS

ఆర్టీసీ బస్సులో సజ్జనార్‌ ఫ్యామిలీ సందడి

బస్సులో సజ్జనార్‌ ఫ్యామిలీ సందడి

సామాజిక సారథి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న టీఎస్​ ఆర్టీసీని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువచేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ప్రయాణించారు. తాజాగా ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్‌ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వరించేలా […]

Read More
శ్రమించారు.. సాధించారు

శ్రమించారు.. సాధించారు

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి టాప్​ ​ర్యాంక్​లు పాలమూరు బిడ్డకు 272వ ర్యాంకు, 135వ ర్యాంక్ సాధించిన కర్నూలు యువకుడు కానిస్టేబుల్​ కుమారుడికి 516వ ర్యాంకు సారథి న్యూస్, నారాయణపేట, కర్నూలు, పెద్దశంకరంపేట: యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు తేజాలు విశేషప్రతిభ చూపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో తాము ఆశించిన గోల్​సాధించారు. ఐఏఎస్​గా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ […]

Read More
సామాజిక దూరం తప్పనిసరి

సామాజిక దూరం తప్పనిసరి

–    ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్​ రితిరాజ్ సారథి న్యూస్, షాద్ ​నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షాద్​నగర్​ పట్టణ ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్​ రితిరాజ్ సూచించారు. కరోనా నివారణపై 8వ తరగతి విద్యార్థిని లోకేశ్వరి రూపొందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కిరాణాషాపులు, ఇతర సముదాయాల వద్ద  ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ భాస్కర్, […]

Read More