Breaking News

HYDERABADR

వేప నూనెతో అనేక లాభాలు

సారథి న్యూస్, రామాయంపేట: పంటలకు చీడపీడలను తొలగించేందుకు వేపనూనె బాగా పనిచేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి పరుశురాం నాయక్​ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంది, చెరకు పంటలకు తెగుళ్లు సోకకుండా ముందు జాగ్రత్తగా వేప నూనె ను పిచికారీ చేసుకోవాలని సూచించారు. గురువారం ఆయన మెదక్​ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట, నస్కల్​ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం రైతులకు జాగ్రత్తలు సూచించారు. ఆయన వెంట ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయాధికారి సతీశ్​, ఏఈవోలు గణేశ్​, కుమార్​, శ్రీలత […]

Read More