Breaking News

HUSNABAD

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించించాలని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్​వొడితల షమిత ఆకాంక్షించారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారంతా చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. కొడుకుతో సమానంగా కూతుళ్లను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకునే విధంగా మహిళలు […]

Read More
ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు

సారథి న్యూస్, హుస్నాబాద్: అతనొక సాధారణ ఆర్ఎంపీ. రోజుకు పదో పరకో సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఉన్నట్టుండి సదరు వ్యక్తి ఇంట్లో శనివారం లక్షల రూపాయలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు జరిపి వెలికితీయడంతో స్థానికులు కంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు చేయగా రూ.66.11లక్షలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించడంతో […]

Read More
అనుమతి లేకుండా స్టేడియం కూల్చేస్తారా..?

అనుమతి లేకుండా స్టేడియం కూల్చేస్తారా..?

సారథి న్యూస్, హుస్నాబాద్: పర్మిషన్​ లేకుండా ఇండోర్ స్టేడియం కూల్చేస్తారా? అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ప్రశ్నించారు. హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.20లక్షల వ్యయంతో ఈ ప్రాంత క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారడంతో ఇండోర్ స్టేడియానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై నూతన పాలకవర్గంలో కనీసం చేర్చించకుండా, కనీసం […]

Read More
క్రేన్​పడి ఇద్దరు రైతుల మృత్యువాత

క్రేన్​ పడి ఇద్దరు రైతుల మృత్యువాత

బల్లూనాయక్ తండాలో విషాదం సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ ​పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. హుస్నాబాద్ ఎస్సై ఎస్. శ్రీధర్ కథనం మేరకు.. ఇదే తండాకు చెందిన లావుడ్య దుర్గ, దేవోజికి సంబంధించిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి బావిలో పడిపోయింది. దీంతో బావిలో పనిచేస్తున్న నలుగురి మీద క్రేన్ పడి లావుడ్య […]

Read More
మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్​ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ […]

Read More
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

అవగాహన కల్పించేందుకు సిద్దిపేటలో హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలను ప్రారంభించిన సిద్దిపేట సీపీ డి.జోయల్ డేవిస్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. 32వ రోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా హుస్నాబాద్ లో జిల్లాస్థాయి హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన యువతీ యువకులు పాల్గొన్నారు. […]

Read More
హుస్నాబాద్ పీఎస్​ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్​

హుస్నాబాద్ పీఎస్ ​ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్​

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారని ఎస్సై ఎస్.శ్రీధర్ సోమవారం విలేకరులకు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు అసత్యపు ప్రచారాలు, నేరాలను అదుపు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచామన్నారు. గుర్తుతెలియని సైబర్ నేరస్తులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ ను హ్యాక్​చేసి, డూప్లికేట్ ఫేస్ […]

Read More
రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం

రైతులను పాలేర్లుగా మార్చొద్దు: పొన్నం

సారథి న్యూస్, హుస్నాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తమపంట పొలాల్లో పాలేర్లుగా మారే అవకాశం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్​లో భారీర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఐకేపీ కొనుగోలు సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ద్వారా […]

Read More