Breaking News

Honor

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్‌ న్యాయవాది పి.నిరూప్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ గా నియమితులయ్యారు. డిసెంబర్‌ 8న ఫుల్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ఎంపికచేసిన మొట్టమొదటి సీనియర్‌ అడ్వకేట్‌ నిరూప్‌ కావడం విశేషం. నిరూప్‌ తండ్రి మాజీమంత్రి పి.రామచంద్రారెడ్డి కూడా స్వయాన న్యాయవాది. ఆయన మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్‌ ఇంటర్​నేషనల్​లా, ఎన్విరాన్‌ మెంటల్‌ లా, […]

Read More