Breaking News

HALFBOILD

శ్రామిక్‌ రైళ్లు ‘డెత్‌ పార్లర్లు’

కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అధిర్​ రంజన్‌ చౌధరి న్యూఢిల్లీ: వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, శ్రామిక్‌ రైళ్లు ‘డెత్‌ పార్లర్లు’గా మారాయని కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అధిర్​​‌ రంజన్‌ చౌధరి విమర్శించారు. లాక్‌డౌన్‌ చాలా రోజుల ముందే పెట్టాల్సిందని, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వరకు ఆగి అప్పుడు పెట్టారని బీజేపీపై విమర్శలు చేశారు. మన దేశంలో జనవరిలోనే కరోనా కేసు నమోదైందని, అప్పుడే ఇంటర్​నేషనల్​‌ ఫ్లైట్లు బంద్‌ పెట్టి ఉంటే ఇప్పుడు ఇంత […]

Read More