Breaking News

GALWAN

వెనక్కి తగ్గిన చైనా

వెనక్కి తగ్గిన చైనా

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌ విషయంలో చర్చలు జరిగిన తర్వాత చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోతోందని అధికార వర్గాలు సమాచారం. స్పెషల్‌ రిప్రజంటేటివ్‌ చర్చల తర్వాత చాలా చోట్ల దాదాపు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. పెట్రోల్‌ పాయింట్‌ 17ఏ వద్ద నుంచి కూడా గురువారం లేదా శుక్రవారం సైన్యం వెళ్లిపోతుందని అన్నారు. ఇప్పటికే పాంగ్వాంగ్‌ లేక్‌, ఫింగర్‌‌ 4 ఏరియాలో ఇప్పటికే టెంట్లు తీసేసి, […]

Read More

చైనా సామగ్రిని వాడటం లేదు

న్యూఢిల్లీ: చైనా సామగ్రిని తాము వాడటం లేదని భారత వెయిట్​లిఫ్టింగ్​ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) స్పష్టం చేసింది. ఇక నుంచి తాము చైనా నుంచి ఎలాంటి పరికరాలను దిగుమతి చేసుకోబోమని స్పష్టం చేశారు. బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్తో కూడిన నాలుగు వెయిట్​ లిఫ్టింగ్​ సెట్స్ కోసం గతేడాది భారత సమాఖ్య.. చైనాకు చెందిన జేకేసీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ కంపెనీ పరికరాల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో వెయిట్​ లిఫ్టర్లు వాటిని ఉపయోగించడం లేదు. ‘చైనా సామగ్రిని […]

Read More

రాహుల్‌.. రాజకీయాలొద్దు

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గట్టి కౌంటర్‌‌ ఇచ్చారు. ఓ జవాన్​ తండ్రి రాహుల్‌ గాంధీకి సూచనలు చేస్తున్న వీడియోను ట్వీట్‌ చేసి రాహుల్‌కు సమాధానం చెప్పారు. ‘ధైర్యవంతుడైన ఆర్మీ జవాన్​ తండ్రి రాహుల్‌కు క్లియర్‌‌ మేసేజ్‌ ఇస్తున్నారు. దేశమంతా ఒకటైన వేళ రాహుల్‌ గాంధీ కూడా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి దేశానికి రక్షణగా నిలవాలి’అని […]

Read More

జవాన్ల మృతి కలచివేసింది

న్యూఢిల్లీ: లడాఖ్​లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​చేశారు. ‘గల్వాన్​లో సైనికులను కోల్పోవడం దురదృష్టకరం. మన సైనికులు విధినిర్వహణలో ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించారు. వారి కుటుంబాలకు భారతజాతి మొత్తం అండగా ఉంటుంది’ అంటూ ట్వీట్​చేశారు.సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఇండియా– చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్న విషయం తెలిసిందే. […]

Read More