Breaking News

FERTILISERS

నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

నకిలీ సీడ్స్ అమ్మితే జైలుకే

సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]

Read More
భూసారం పెంచుదాం

భూసారం పెంచుదాం

సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్​డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల […]

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

సారథి న్యూస్, రామాయంపేట: ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని మెదక్​ జిల్లా నిజంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఎస్సై ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు ఫార్మర్స్ కు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు లైసెన్స్ డ్ షాప్ లలోనే సీడ్స్​ కొనుగోలు చేయాలని, వాటికి రసీదులు తీసుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఆదేశాల […]

Read More