Breaking News

ERRABELLI DAYAKAR

యాసంగిలో వరి వేయొద్దు

యాసంగిలో వరి వేయొద్దు

రాష్ట్రానికి స్పష్టం చేసిన కేంద్రం వడ్ల కొనుగోళ్లపై స్పష్టత కరువు నిరాశ కలిగించిందన్న మంత్రి నిరంజన్​రెడ్డి న్యూఢిల్లీ: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కోరింది. ఈ విషయంపై శుక్రవారం గోయల్‌తో మంత్రుల బృందం గంటపాటు సమాలోచనలు జరిపింది. రెండు సీజనల్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్‌ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి […]

Read More
కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి.

కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుండా బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా విమర్శించారు.  బుధవారం  ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన […]

Read More
ఎమ్మెల్సీగా పోచంపల్లి నామినేషన్

ఎమ్మెల్సీగా పోచంపల్లి నామినేషన్

సామాజిక సారథి, వరంగల్ జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే  సమయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, ఎమ్మెల్యేలు, నరేందర్ వినయ్ భాస్కర్ మేయర్ గుండు సుధారాణిలు ఉన్నారు.  తెలంగాణలో  కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఎమ్మెల్సీ బండా […]

Read More
వరంగల్లు అద్దంలా మెరవాలే

వరంగల్లు అద్దంలా మెరవాలే

సారథి న్యూస్, వరంగల్లు: వరంగల్లులో ప్రతి డివిజన్ సర్వాంగసుందరంగా కనిపించాలని, నగరం అద్దంలా మెరిసేలా సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారులు అభివృద్ధిలో రాజీ పడొద్దని ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండని సూచించారు. ఆదివారం హన్మకొండలోని తన క్యాంపు ఆఫీసులో వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమావేశంలో వరంగల్ […]

Read More

కరోనా నుంచి జాగ్రత్తగా ఉందాం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సారథి న్యూస్​, రంగారెడ్డి: కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. శనివారం ఆయన రంగారెడ్డి కలెక్టరేట్​ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్​ చైర్మన్లతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. పల్లెప్రగతి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జడ్పీ చైర్​పర్సన్​ తీగల అనిత, పంచాయతీరాజ్ సెక్రటరీలు రఘునందన్ రావు, సందీప్ సుల్తానియా, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్​ కుమార్​ పాల్గొన్నారు.

Read More