Breaking News

english faculty

ఇంగ్లిష్ ఫ్యాకల్టీ టీచర్ ఇలియాస్ మృతి

ఇంగ్లిష్ ఫ్యాకల్టీ టీచర్ ఇలియాస్ మృతి

సారథి, కర్నూలు: ఎంతో మంది యువతను ఎస్సైలు, గ్రూప్స్ ఆఫీసర్లు, టీచర్లు, కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దిన ప్రముఖ ఇంగ్లిష్ ఫ్యాకల్టీ టీచర్ ఇలియాస్ కరోనాతో చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోవడంతో చివరికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కన్నుమూశాడు. కర్నూలుకు చెందిన ఇలియాస్ వృత్తి రీత్యా ప్రభుత్వ హైస్కూలులో ఇంగ్లిష్ టీచర్. తెలుగురాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూల్, నంధ్యాల, విజయవాడలో ప్రధాన […]

Read More