Breaking News

ELECTION COUNTING

జీహెచ్​ఎంసీలో టీఆర్​ఎస్​కు మరో సీటు

నేరేడ్‌మెట్‌ లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం

హైదరాబాద్‌: ఈనెల 4న కౌంటింగ్​ నిలిచిపోయిన నేరేడ్‌మెట్‌ లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో టీఆర్ఎస్‌కు 278 ఓట్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల కౌంటింగ్​ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా […]

Read More