Breaking News

EKALAVYA

మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి

మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి

సారథి న్యూస్, ములుగు: మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏకలవ్య ఎరుకల గిరిజన హక్కుల పరిరక్షణ సాధన సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై రాష్ట్ర నలుమూలల ఎక్కడో ఒకచోట ప్రతిరోజు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్​ చేశారు.

Read More
అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో గిరిజన యువతిపై అత్యాచారం ఘటనను నిరసిస్తూ.. దోషులకు శిక్షపడాలని డిమాండ్​చేస్తూ.. ఆదివారం మెదక్​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరేళ్లుగా 139 సార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని డిమాండ్​చేశారు. దోషులను ఎన్ కౌంటర్​ చేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. ఈ కేసును […]

Read More