Breaking News

CHILD DEATH

కుంటలో పడి చిన్నారి మృతి

కుంటలో పడి చిన్నారి మృతి

సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగి బట్టలు ఉతుకుతున్న సమయంలో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చూడగానే శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి సృహకోల్పోయింది. నీటిలో మునిగిన బిడ్డను బయటికి […]

Read More

బతికున్న బిడ్డను పూడ్చిపెట్టారు

లక్నో: ఏతల్లి కన్న బిడ్డనో.. బతికుండగానే మట్టిలో కప్పిపెట్టాలనుకున్నారు. ఆ ఎంత కష్టమొచ్చిందో ఆ బిడ్డను వదిలించుకోవాలనుకుంది. బిడ్డ కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేని తల్లి బతికుండగానే మట్టిలో పాతిపెట్టింది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని సిదార్ధనగర్‌‌లో ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో అక్కడి కూలీలకు చిన్నపిల్లల ఏడుపు వినిపించింది. దీంతో ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ వెళ్లిన కూలీలకు మట్టిలో నుంచి చిన్నారి చేయి బయటకు కనిపించింది. అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా.. అప్పుడే పుట్టిన […]

Read More

బోరు గుంతే మృత్యువైంది

బోరుబావిలో పడ్డ బాలుడి మృతి 8:30 గంటలు శ్రమించిన రెస్క్యూ టీమ్​ సారథి న్యూస్, మెదక్: బోరు బావి బాలుడిని మింగేసింది.. గుంతలో పడ్డ చిన్నారి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చాన్ పల్లి గ్రామానికి చెందిన భిక్షపతి పంట సాగుకోసం తన పొలంలో మంగళవారం రాత్రి బోరు వేయగా ఫెయిల్ అయింది. దీంతో బుధవారం పొలంలో మరో రెండుచోట్ల బోర్లు వేయించాడు. వాటిలో కూడా చుక్కనీరు […]

Read More