Breaking News

CAROONA

కరోనాతో మాజీ ఫుట్​బాలర్​ మృతి

కొజికోడ్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా దెబ్బకు.. భారత మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​ హమ్జాకోయ మృత్యువాతపడ్డాడు. గతనెల 26న కరోనా లక్షణాలు కనిపించడంతో మల్లాపురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్​లో చేరాడు. రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డాక్టర్లు వెంటిలేటర్​పై ఉంచి చికిత్స ఇచ్చారు. అయితే కరోనా నుంచి కోలుకోలేకపోయిన హమ్జా శనివారం తుదిశ్వాస విడిచాడు. హమ్జా కుటుంబసభ్యుల్లో కూడా ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. గతనెల 21న ముంబై నుంచి […]

Read More

కరోనా కేసుల్లో ఇటలీని మించి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రోత్‌ రేట్‌ ఇలానే కొనసాగితే ఇటలీని బీట్‌ చేస్తామని వైద్యాధికారులు చెప్పారు. కేంద్ర లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,304 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని […]

Read More
నా కెరీర్ రెండేళ్లు పెరిగింది

నా కెరీర్ రెండేళ్లు పెరిగింది

న్యూఢిల్లీ: అనుకోకుండా వచ్చిన కరోనా బ్రేక్ వల్ల తన కెరీర్​ను మరో రెండేళ్లు పొడిగించుకునే అవకాశం వచ్చిందని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. పక్కటెముక గాయంతో జనవరిలో ఆటకు దూరమైన అండర్సన్.. ఈ విరామంలో పూర్తిగా కోలుకున్నాడు. దీంతో గతవారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ‘మళ్లీ క్రికెట్ మొదలుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రేక్షకులు లేకుండా కేవలం నెట్స్​లోనే ప్రాక్టీస్ చేస్తున్నందుకు కొంత అసంతృప్తిగా ఉంది. ఈ రెండింటిలో కామన్​గా ఉన్నది క్రికెట్ […]

Read More

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా వ్యాప్తి, వర్షాకాలం సీజనల్​ వ్యాధుల నేపథ్యంలో జాగ్రత్త చర్యలపై స్టేట్​ హెల్త్​ బృందం సభ్యులు డాక్టర్ రాజశేఖర్, సంజీవరెడ్డి సోమవారం కలెక్టర్​ క్యాంపు ఆఫీసులో కలెక్టర్​ ఎస్.వెంకట్రావును కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. వ్యాధుల ముప్పుపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 4న కోఆర్డినేషన్​ కమిటీ మీటింగ్​ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో డాక్టర్ కృష్ణ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విజయ్ […]

Read More

కరోనాను అరికడదాం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్​ లోని కరోనా హాట్​స్పాట్​ ఏరియాలో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ఆదివారం పర్యటించారు. కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్​ను ఫైర్​ ఇంజన్ ద్వారా పిచికారీ చేయించారు. వారి వెంట మున్సిపల్​ అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.

Read More

మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 28వ తేదీన జిల్లాలోని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంటకు చెందిన 54ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించి, కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేశారు. ఈ మేరకు ఆదివారం చేగుంటలో కరోనా సోకిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం […]

Read More

పాలమూరుపై కరోనా పంజా

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్​ కేసులు వనపర్తి జిల్లాలో మొదటి కరోనా కేసు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.. చాప కింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. తాజాగా శనివారం పాలమూరు జిల్లాలో రెండు పాజిటివ్​ కేసులు నమోదుకావడం వ్యాధి తీవ్రత, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.. హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి […]

Read More
మళ్లీ కరోనా కలవరం

మళ్లీ కరోనా కలవరం

గ్రీన్​ జోన్​లోనూ ఇద్దరి పాజిటివ్​ మెదక్​లో చాపకింద నీరు మహమ్మారి సారథి న్యూస్​, మెదక్​: గ్రీన్ జోన్ గా మారిన మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తోంది.. జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంట పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ లో టెస్ట్ లు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని […]

Read More