Breaking News

CARONA

వణికిస్తున్న కరోనా మహమ్మారి

వణికిస్తున్న కరోనా మహమ్మారి

సారథి, రాయికల్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. టెస్టులు చేస్తే పదుల సంఖ్యలో కొవిడ్​కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్​జిల్లా రాయికల్ పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్​ ఆవరణలో నిర్వహించిన టెస్టింగ్​ కేంద్రంలో 100 మందికి గురువారం కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ గా వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్​ కృష్ణచైతన్య తెలిపారు. అందులో రాయికల్ పట్టణానికి చెందిన 11 మంది, మహితాపూర్ కు చెందిన నలుగురు, కట్కాపూర్ వాసులు ఇద్దరు, అయోధ్య కు చెందిన ఇద్దరు, […]

Read More
హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ […]

Read More
మీరు కరోనా టీకా వేసుకోవాలనుకుంటున్నారా..?

మీరు కరోనా టీకా తీసుకోవాలనుకుంటున్నారా..?

సారథి, వేములవాడ: కరోనా సెకండ్​వేవ్ ​తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిపై అవగాహన లేక, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుగానే కొవిడ్​ వ్యాక్సిన్​తీసుకునే ప్రాణాపాయం నుంచి కొంత బయటపడొచ్చని డాక్టర్లు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆన్​ లైన్​ పోర్టల్​ ను ప్రారంభించింది. ఈ కింద సూచించిన సైట్​అడ్రస్​లో పేరు, వయస్సు, ఫోన్​ నంబర్​ తదితర వివరాలను నమోదుచేసి సూచించిన తేదీలో వ్యాక్సిన్​ను తీసుకొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు […]

Read More
జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ గా గుర్తించాలి జాట్​ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత సారథి, వికారాబాద్​: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్​గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్​) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని […]

Read More
అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

అపోహలు వీడి.. వ్యాక్సిన్​ తీసుకోండి

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో నివారణకు కరీంనగర్ ​జిల్లా రామడుగు గ్రామపంచాయతీ పాలకవర్గం కొద్దిరోజులుగా సెల్ఫ్ లాక్ డౌన్ విధించింది. అందులో భాగంగానే బుధవారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలతో పాటు వార్డుల్లో సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, పాలకవర్గ సిబ్బందితో కలిసి హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ ధరించి […]

Read More
దలైలామా గొప్ప మనస్సు

దలైలామా గొప్ప మనస్సు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు కొవిడ్ పై పోరాడుతున్న తీరును తాను గమనిస్తూనే ఉన్నానని, ఈ క్రమంలో వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు. ‘భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి […]

Read More
‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

సారథి, పెద్దశంకరంపేట: హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని తిరుమలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్దశంకరంపేట రామాలయం లో భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ పూజారి రంగాచారి ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జనగం శ్రీనివాస్, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, […]

Read More
ప్రైవేట్​టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్​ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రైవేట్​ టీచర్లుగా పనిచేస్తున్న 8 మందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 25 కిలోల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల, కోఆప్షన్ సభ్యుడు మాదం ఎల్లయ్యతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్​ ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్​కు కృతజ్క్షతలు తెలిపారు.

Read More