Breaking News

BJP

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం బీజేపీ జగిత్యాల రూరల్ మండల కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు నలువాల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా బీజేపీ జిల్లా ఇన్​చార్జ్ బి.చంద్రశేఖర్, మండల ఇన్​చార్జ్ సుంకేట్ దశరథ రెడ్డి హాజరయ్యారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, దళితులపై మూడెకరాల భూమి వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. […]

Read More
మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ చిత్రపటానికి క్షీరాభిషేకం

మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ చిత్రపటానికి క్షీరాభిషేకం

సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం చాకుంట రోడ్డుకు నిధులు సమకూర్చి అభివృద్ధి చేసినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గాలన్న చిత్రపటానికి బీజేపీ నాయకులు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెద్ది వీరేశం మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సేవలను గ్రామస్తులు ఎప్పటికీ మరిచిపోరని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి జతంగి సురేష్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్, బూత్ అధ్యక్షుడు […]

Read More
శ్యాంప్రసాద్ ముఖర్జీ మహోన్నత దేశభక్తుడు

శ్యాంప్రసాద్ ముఖర్జీ మహోన్నత దేశభక్తుడు

సారథి, చొప్పదండి: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్​శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన్ దివాన్) సందర్భంగా బుధవారం కరీంనగర్​జిల్లా చొప్పదండి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ చొప్పదండి పట్టణ ఇన్​చార్జ్​దాసరి రమణారెడ్డి మాట్లాడుతూ.. దేశసమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడని కొనియాడారు. దేశసమున్నత, సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికట్ల మల్లేష్, […]

Read More
ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

సారథి, రామాయంపేట: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన దివస్ ) సందర్భంగా బీజేపీ నిజాంపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖర్జీ సేవలను కొనియాడారు. కశ్మీర్ విషయంలో ముఖర్జీ దేశంలో ఒకటే జెండా ఒక్కరే ప్రధాని ఒకటే శాసనం ఉండాలని కృషిచేశారని గుర్తుచేశారు. ముఖర్జీ నినాదాన్ని దేశ ప్రధాని నరేంద్రమోడీ దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370ను రద్దుచేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ తో […]

Read More
విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ

సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూ్ల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన విద్యావలంటీర్లకు 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పంపిణీ చేశారు. విద్యావలంటీర్లు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతుంటే.. పాలకులు మాత్రం అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శించారు. విద్యావలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవైఎం జిల్లా […]

Read More
ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ

ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ

సారథి, రామడుగు: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్య సెల్ మండలాధ్యక్షుడు బొజ్జ తిరుపతి స్వీట్లు పంచిపెట్టారు. ఈటల రాజేందర్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడవెల్లి రామ్, మండల ఉపాధ్యక్షుడు ఎడవెల్లి లక్ష్మణ్, కట్ట రవీందర్, […]

Read More
రేషన్ కార్డులు మంజూరుచేయండి

రేష‌న్ కార్డులు మంజూరు చేయండి

సార‌థి, హైద‌రాబాద్‌: అర్హులంద‌రికీ గరీబ్ కల్యాణ్‌ అన్న యోజన పథకం ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సోమ‌వారం ఉప్పల్ డిప్యూటీ తహసీల్దార్ రఫీఉద్దీన్, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సరస్వతికి కొత్తపేట డివిజ‌న్ కార్పొరేట‌ర్ ప‌వ‌న్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో బీజేపీ నాయ‌కులు వినతిపత్రం అంద‌జేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కోశాధికారి చింతల సురేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ కార్యదర్శి పద్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధికార ప్రతినిధి కంది కంటి కన్నాగౌడ్, రంగారెడ్డి […]

Read More
బీజేపీ పాలనకు స్వప్తి పలుకుదాం

బీజేపీ పాలనకు స్వప్తి పలుకుదాం

మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సారథి, వెల్దండ: దేశవ్యాప్తంగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ పాలనకు స్వప్తి పలకాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పెట్రోల్, డీజిల్ అధిక ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎం.మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. […]

Read More