Breaking News

BJP.YSRCP

రెబల్​ ఎంపీకి సీబీఐ షాక్​

వైసీపీ రెబల్​ ఎంపీ, నిత్యం ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్​పై విరుచుకుపడే రఘురామకృష్ణంరాజుకు తొలిసారి షాక్​ తగిలింది. ఆయన ఇండ్లు, కంపెనీలు, ఆఫీసుల్లో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు… రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేసింది. ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం […]

Read More