Breaking News

BHARATHARATNA

తెలంగాణ బిడ్డ.. పీవీకి భారతరత్న

తెలంగాణ బిడ్డ.. పీవీకి భారతరత్న

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేద్దాం శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ.. సెప్టెంబర్​7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్ లో […]

Read More