Breaking News

AMITH SHA

ఎన్నికలవేళ.. బీహార్​కు భారీప్యాకేజీ

బీహార్​పై ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.16వేల కోట్ల తాయిలాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రధాని మోడీకి బీహార్​కు నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ బీహార్​కు రూ.16వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన రానున్న 10 రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ తదితర […]

Read More

‘డెమోక్రసీని నాశనం చేస్తున్నారు’

జైపూర్‌‌, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌ షా కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే వీళ్లు మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ […]

Read More