Breaking News

AADHAR

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్‌: రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్‌ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్‌ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్​మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్‌ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]

Read More
ఆధార్ లింక్ గడువు పెంపు

ఆధార్ లింక్ గడువు పెంపు

సారథి న్యూస్, మెదక్: మొబైల్ కు ఆధార్​ నంబర్​ అనుసంధానం చేసేందుకు మీ- సేవా, ఈ-సేవా కేంద్రాలు మార్చి 31వ తేదీ వరకు రాత్రి 9గంటల వరకు పనిచేస్తాయని మెదక్​ జిల్లా కలెక్టర్ హరీశ్​ తెలిపారు. కోవిడ్-19 వాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదుకు ఆధార్ ఆధారిత మొబైల్ ఓటీపీ ఆవశ్యకత ఉన్నందున ఈ వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. మీ ఆధార్ కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం కోసం ఆధార్ కేంద్రాలతో పాటు […]

Read More
బియ్యం తీసుకోలేదా.. రూ.1500 లేనట్టే

బియ్యం తీసుకోలేదా.. రూ.1500 లేనట్టే

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా విపత్తు కింద తెల్లరేషన్‌ కార్డుదారులకు ప్రకటించిన రూ.1500 ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  జనవరి, ఫిబ్రవరి, మార్చి రేషన్‌ బియ్యం తీసుకోని వారికి రూ.1500 నగదు సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 8.26 లక్షల మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు కరోనా నగదు సాయానికి దూరం కానున్నారు. తొలుత రాష్ట్రంలోని మొత్తం 87.54 లక్షల మంది తెల్ల […]

Read More