Breaking News

RAMAGUNDAM

కానిస్టేబుల్​ సస్పెన్షన్​

సారథి న్యూస్​, గోదావరిఖని: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ తప్పినందుకు ఏఆర్ కానిస్టేబుల్ ఎండీ షబ్బీర్ ను సస్పెండ్​ చేసినట్లు రామగుండం పోలీస్​ కమిషనర్​ వి.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Read More

పోలీసులకు మాస్కు​లు పంపిణీ

సారథి న్యూస్​, గోదావరిఖని: కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్​ డౌన్​ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెని హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ శంకర్​నాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు విపత్కకర సమయంలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.

Read More

వడదెబ్బతో ఎన్టీపీసీ కార్మికుడి మృతి

సారథి న్యూస్, గోదావరిఖని: వడదెబ్బతో ఓ కాంట్రాక్టు కార్మికుడు వడదెబ్బకు గురై మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కొత్త సత్యనారాయణ( 49) పనిచేస్తున్నాడు. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తూ భోజనం చేసి కుళాయి దగ్గర నీళ్లు తాగడనికి వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోవడంతో తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎన్టీపీసీ జేఏసీ నాయకులు, కాంట్రాక్టర్స్ […]

Read More

కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, గోదావరిఖని: నగర పాలక సంస్థలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో(కోల్డ్ స్టోరేజ్) శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని బుధవారం కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రామగుండం నగరంలో మార్కెటింగ్ దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండడం శుభపరిణామని అన్నారు. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, చేపలు వంటివి నిలువ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. […]

Read More

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రైతుల ఆర్థికాభివృద్ధికి అహర్నిషలు పాటుపడుతూ సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శనివారం పాలకుర్తి మండలం తక్కలపల్లిలో ఎస్ఆర్ఎస్ కాలువలో పుడికతీత, చెట్ల తొలగింపు పనులతో పాటురూ.76 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కులీలకు అంబలి, అన్నదానం నిర్వహించారు. రైతులు, కూలీలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా […]

Read More

రామగుండం..ఇక ఆదర్శం

ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలోనే రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే, సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంఎఫ్ టీ నిధులు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై వారు చర్చించారు. కార్పొరేషన్ అభివృద్ధికి కార్పొరేటర్లు, కమిటీ సభ్యులు, అధికారులు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ […]

Read More

ముస్లింల అభ్యున్నతికి కృషి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ​సారథి న్యూస్​, గోదావరిఖని: రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో విజయమ్మ ఫౌండేషన్​, గ్లోబల్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు, బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ […]

Read More

రాజీవ్​ కు ఘననివాళి

సారథి న్యూస్​, గోదావరిఖని: స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహిళా కాంగ్రెస్ రామగుండం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాధం విజయానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్​గాంధీ చేసిన సేవలను కొనియాడారు.

Read More