Breaking News

పనులు

పనులు ప్రారంభించేదెప్పుడు?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యపనులను వెంటనే మొదలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. నిధులు విడుదలైనప్పటికీ డంపింగ్​యార్డు, శ్మశానవాటిక పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు వారు సోమవారం రామడుగు డివిజినల్​ పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పురేళ్ల శ్రీకాంత్​, అనుపురం పరుశరాం, ఉపసర్పంచ్​ రాజేందర్​ తదితరులు ఉన్నారు.

Read More