Breaking News

హౌసింగ్ శాఖ

ఆగస్టు నాటికి పేదలకు డబుల్ ఇళ్లు

మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో 50వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లను పంపిణీ చేస్తామని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలోనే […]

Read More