Breaking News

హెలికాప్టర్

కమ్ముకున్న మేఘాలే ముంచాయి

కమ్ముకున్న మేఘాలే ముంచాయి

సీడీఎస్‌ చీఫ్ ​బిపిన్​ రావత్​..హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణమిదే.. సాంకేతిక కారణాలు ఏమీ లేవు దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు న్యూఢిల్లీ: గత డిసెంబర్‌ 8న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ […]

Read More
రావత్‌ దంపతుల చితాభస్మం నిమజ్జనం

రావత్‌ దంపతుల చితాభస్మం నిమజ్జనం

గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్‌: హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]

Read More
డీఎన్ఏ టెస్టులు పూర్తి

డీఎన్​ఏ టెస్టులు పూర్తి

హెలికాప్టర్‌ ప్రమాద మృతుల గుర్తింపు మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్‌ కుమార్‌, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. […]

Read More