Breaking News

నిమజ్జనం

రావత్‌ దంపతుల చితాభస్మం నిమజ్జనం

రావత్‌ దంపతుల చితాభస్మం నిమజ్జనం

గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్‌: హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]

Read More