Breaking News

సునీతారెడ్డి

సునీతారెడ్డికి కరోనా

ప్రభుత్వ విప్​ గొంగిడి సునితకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతారెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్‌ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​కు కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్‌ గొంగిడి సునీతా రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం […]

Read More