Breaking News

వేగవంతం

రైతువేదికల నిర్మాణం వేగవంతం

సారథిన్యూస్​, వనపర్తి: రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా నాగవరం శివారులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణపనులను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో కే చంద్రారెడ్డి, తహసీల్దార్ రాజేందర్ గౌడ్​ పాల్గొన్నారు.

Read More