Breaking News

వరి కొనుగోలు కేంద్రం

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సారథి, పెద్దశంకరంపేట: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జుకల్, సంగారెడ్డిపేట్, కొత్తపేట, శివాయిపల్లి, బూర్గుపల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జంగం శ్రీనివాస్, తహసీల్దార్ చరణ్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్ ప్రారంభించారు. ఆర్ఐ ప్రభాకర్, ఏపీఎం గోపాల్, జుకల్ సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి పేట్, సర్పంచ్ రమేష్, కొత్తపేట సర్పంచ్ అనంతరావు, శివాయిపల్లి సర్పంచ్ […]

Read More
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి, నిజాంపేట: నిజాంపేట మండలంలోని బచ్చురాజిపల్లి గ్రామంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు నర్సవ్వస్వామి, ఎంపీటీసీ లద్ద సురేష్, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి రామావత్ లక్ష్మి, గ్రామరైతులు పాల్గొన్నారు.

Read More