Breaking News

మెదక్ జిల్లా

స్వచ్ఛందంగా లాక్ డౌన్

స్వచ్ఛందంగా లాక్ డౌన్

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. స్థానిక పీ‌హెచ్‌సీ లో రాపిడ్ టెస్ట్ లు ప్రారంభించడంతో స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు సైతం టెస్ట్ లు చేయుంచుకుంటున్నారు. దీంతో కేసులు కొత్తగా వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల నుంచి మొత్తం ఐదుకేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మేజర్ గ్రామ పంచాయతీ కావడం తో […]

Read More
రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం

రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం

వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్న ఘనపూర్, మెదక్ మండలం మంబోజి పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ లో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర […]

Read More