Breaking News

మెట్రో రైలు

ఇక మెట్రో పరుగు

జూన్​ 1వ తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​ నగర వాసులకు గుడ్​ న్యూస్​.. మెట్రో రైల్​ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్​ నేపథ్యంలో రాజధాని నగరంలో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ తర్వాత నుంచి మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా, […]

Read More