Breaking News

ములుగు జిల్లా

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్​, ఫౌండేషన్​ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి. తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, […]

Read More
పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్​

పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్​

సారథి, వాజేడు: ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం పంచాయితీలో కరోనా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మొదటిగా గ్రామ సర్పంచ్​ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ దేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బీరబోయిన పార్వతి వ్యాక్సిన్​ తీసుకున్నారు. ప్రజలెవరూ టీకాపై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సర్పంచ్​ మేనక సూచించారు.

Read More
అడవులను కాపాడుకుందాం..

అడవులను కాపాడుకుందాం..

సారథి, ములుగు: అడవులను కాపాడుకుందామని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్.కృష్ణఆదిత్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వనాల్లో మొక్కల సర్వేవాల్ రేటు పెంచేలా చూడాలని సూచించారు. హరితహారం మొక్కలను రెడీ చేయాలన్నారు. కోరిన విధంగా ఇంటింటికీ ఆరు మొక్కలు ఇవ్వాలన్నారు. నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగ్ తప్పనిసరి సూచించారు. రైతుల అభీష్టం మేరకు ఆయిల్ ఫామ్, మామిడి ఫామ్ మొక్కలను ఇచ్చేందుకు ప్లాన్ చేయాలని కోరారు. కంటైన్​మెంట్ల జోన్లలో […]

Read More
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

మాజీమంత్రి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

సారథి ప్రతినిధి, ములుగు: అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ ​కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి స్వగ్రామం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె వెంట కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా […]

Read More
పోలీసుల విస్తృత తనిఖీలు

పోలీసుల విస్తృత తనిఖీలు

సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏటూరునాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతీ ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఎస్సై తిరుపతి నేతృత్వంలో మండలంలోని బర్లగూడెం గ్రామ సమీపంలో […]

Read More
పాలెం వాగు ప్రధానకాల్వను పూర్తిచేయండి

పాలెం వాగు ప్రధాన కాల్వను పూర్తిచేయండి

సారథి న్యూస్, వెంకటాపూర్​: తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే టీఆర్​ఎస్​ నాయకులు చేతల్లో చూపడం లేదని ములుగు జిల్లా వెంకటాపూర్​ ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వను సందర్శించారు. ప్రాజెక్టును ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. నేటికీ బర్లగూడెం పంచాయతీ రైతులకు నీళ్లు అందడం లేదన్నారు. పాలెం వాగు ప్రాజెక్ట్ నిర్మాణంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు. పిల్ల […]

Read More
పెనుగోలులో వైద్యపరీక్షలు

పెనుగోలులో గిరిజనులకు వైద్యపరీక్షలు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గిరిజనులకు 20 కిలోమీటర్ల కాలినడకన వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మాతాశిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా పెనుగోలు గిరిజనుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. 20 మందికి జ్వరాలు ఉండగా, వారి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా ముగ్గురికి మలేరియా ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చామన్నారు. అలాగే పలు రకాల […]

Read More
ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

ప్లాంటేషన్ ను పర్యవేక్షించాలి

సారథి న్యూస్​, వాజేడు, వెంకటాపురం: ములుగు జిల్లా వాజేడు రేంజ్ పరిధిలోని పూసూర్ బీట్ లో 20 హెక్టార్ల ఎల్ఐఎం రైసింగ్ ప్లాంటేషన్ ను మంగళవారం సీసీఎఫ్ అక్బర్ సందర్శించారు. ప్లాంటేషన్ ను రోజు పర్యవేక్షణ చేసి సమయానికి నీళ్లు అందించాలని ఆదేశించారు. చెట్లకు చెదలు ఉన్న చోట నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పనులపై తగిన సలహాలు సూచనలు చేశారు. అలాగే దులాపురం నర్సరీని తనిఖీచేశారు. వెంకటాపురం రేంజ్ పరిధిలోని అలుబకా గ్రామంలో నూతనంగా […]

Read More