Breaking News

మద్యం అమ్మకాలు

రాత్రి వేళ దుండగుల హల్ చల్

రాత్రివేళ దుండగుల హల్ చల్

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో హల్ చల్ సృష్టిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు గ్రామంలో నిత్యం తిరుగుతున్నారు. బయట రోడ్లపై కనిపించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు, బంగారు నగలు, విలువైన వస్తువులను లాక్కెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు పుల్లూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే […]

Read More

ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి!

సారథి న్యూస్​, హైదరాబాద్​: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. ఆ తెలివితోనే ఎదుగుతున్నారు కొందరు. ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు విధిస్తే వాటినుంచి తప్పించుకొని ఎలా సంపాదించాలోననే ఆలోచనల కోసం వారి మెదడుకు పని పెడుతున్నారు. సర్కారు కంటే మెరుగ్గా ఆలోచన చేసి భారీగా సంపాదిస్తున్నారు. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం విధించే క్రమంలో అక్కడి సీఎం మద్యం ధరలను భారీగా పెంచారు. దుకాణాల సంఖ్యను కూడా సగానికి సగం తగ్గించారు. దీంతో మద్యం కొనుగోలు చేయలేక […]

Read More

రాత్రి 8 దాకా మద్యం అమ్మకాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు చెప్పింది. మరో రెండు గంటల పాటు మద్యం అమ్మకాలకు పర్మిషన్​ ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కరోనా వ్యాప్తి.. లాక్‌ డౌన్‌ అమలు అనంతరం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైన్స్​ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవచ్చని ఎక్సైజ్‌ శాఖ పర్మిషన్​ ఇచ్చింది. […]

Read More