Breaking News

మండలి మాజీ చైర్మన్

టీఆర్ఎస్​కు స్వామిగౌడ్​గుడ్​బై

టీఆర్ఎస్​కు స్వామిగౌడ్​ గుడ్​ బై

సారథి న్యూస్, హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్​ నేత స్వామిగౌడ్ ఆ పార్టీని వీడారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్​ మాట్లాడుతూ..బీజేపీలో చేరడమంటే తన తల్లి గారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ జెండా పట్టని వారికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, తమను ఎండలో […]

Read More