Breaking News

బొంతు రామ్మోహన్

వీఐపీల్లో కరోనా కలవరం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి వైరస్ ప్రబలింది. దీంతో మేయర్ సహా వారి కుటుంబసభ్యులు, ఇతర అధికారులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి హరీశ్‌రావు పీఏకు కూడా కరోనా ప్రబలినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబసభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. […]

Read More

మేయర్​కు కరోనా టెస్టు

సారథి న్యూస్​, హైదారాబాద్​: గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కార్ డ్రైవర్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, మేయర్​ కుటుంబసభ్యులను హోం క్వారంటైన్​లో ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం మేయర్​ కు మెడికల్​ టెస్ట్​లు చేశారు.

Read More

పేదలు, కార్మికులను ఆదుకుంటాం

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ లో స్టేట్ సివిల్ సప్లయీస్ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి వలస కూలీలకు 12 కేజీల బియ్యం, రూ.500 నగదు చొప్పున మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ […]

Read More