Breaking News

పీపీఈ కిట్లు

పీపీఈ కిట్ల వితరణ

పీపీఈ కిట్ల వితరణ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండలో కాంగ్రెస్​ నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్​ సింగ్​ రాజ్​ రాకూర్​ సహకారంతో కాంగ్రెస్​ నేతలు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నాయీ బ్రహ్మణులు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి పీపీఈ కిట్లు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు అయోధ్య సింగ్, ఇస్సంపల్లి అంజుల్, బల్వాన్ సింగ్, జహంగీర్, పిల్లి సురేందర్, రామ్ లాల్, రవి మామ, ధను, సుశాంత్ కార్పొరేటర్ […]

Read More