Breaking News

పర్యాటకశాఖ

ప్రతి డ్యాం వద్ద బోటింగ్​సౌకర్యం

ప్రతి డ్యాం వద్ద బోటింగ్​ సౌకర్యం

సారథి న్యూస్, హైదరాబాద్: హుస్సేన్​సాగర్​లో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటుచేసిన క్రూయిజ్​ బోట్​ను టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. త్వరలోనే హుస్సేన్​సాగర్​లో కదిలే రెస్టారెంట్​ బోట్ ​అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే దుర్గంచెరువులోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రతి డ్యాం వద్ద బోటింగ్​ సౌకర్యం కల్పిస్తామన్నారు. గోవా నిపుణుల సహాయంతో రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి […]

Read More
ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

న్యూఢిల్లీ: ఆరునెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత తాజ్‌మ‌హ‌ల్ మ‌ళ్లీ జ‌న‌క‌ళ‌ను సంత‌రించుకోనుంది. క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది మార్చి (17న‌)లో లాక్‌డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేత‌లో భాగంగా.. తాజ్‌మ‌హ‌ల్‌కూ గేట్లు వేసిన విష‌యం తెలిసిందే. ఆరునెల‌ల త‌ర్వాత సోమ‌వారం తాజ్‌మ‌హ‌ల్‌లో ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించారు. అలాగే ఆగ్రా కోట‌నూ సంద‌ర్శించ‌డానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్‌మ‌హల్‌లో రోజుకు 5 వేల మందిని (మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు 2,500.. త‌ర్వాత మిగిలిన‌వాళ్లు) ఆగ్రా కోట‌లో రోజుకు […]

Read More
సినిమా షూటింగ్​లకు సింగిల్​విండో పాలసీ

సినిమా షూటింగ్​లకు సింగిల్​విండో పాలసీ

సారథి న్యూస్, హైదరాబాద్: పర్యాటక స్థలాల్లో సినిమా షూటింగ్ లు జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సింగిల్​విండో పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ ప్రకటించారు. ఫారెస్ట్​ కార్పొరేషన్, టూరిజం శాఖల పూర్తి సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయన్నారు. సోమవారం పలువురు సినీ డైరెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొండలు, గుట్టలు, కోటలు, రిజర్వాయర్లు, బోటింగ్, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, అడవులు, ఎకో […]

Read More