Breaking News

నాడు..నేడు

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీతంపేట మండల‌ కేంద్రంలో గ్రామసచివాలయాన్ని పరిశీలించారు. పెద్దూరులో గ్రామ సచివాలయాన్ని రూ.40 ల‌క్షలు, వైఎస్సార్​హెల్త్‌ క్లినిక్‌ ను రూ.17.50 ల‌క్షలు, రూ.21.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. […]

Read More
ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆగస్టు 3న స్కూల్స్​ ఓపెనింగ్​

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ నిర్ణయం ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్​ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 3న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను పునఃప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ‘నాడు..నేడు’ కార్యక్రమంపై సమీక్షంలో భాగంగా స్కూళ్ల అభివృద్ధిపై సీఎం ఆరాతీశారు. జులై నెలారులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 […]

Read More