Breaking News

నరేంద్ర మోదీ

ఇంటింటికి తిరిగి కేంద్రప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్న బీజేపీ నేతలు

జోరుగా గడపగడపకు బీజేపీ

సారథి న్యూస్, రామాయంపేట: గడపగడపకు బీజేపీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శనివారం బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ సందేశాన్ని ఇంటింటికీ వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో నెంటురి రమేశ్​ గౌడ్, నాతి రమేశ్​ గౌడ్, శ్రీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Read More