Breaking News

దివ్యాంగులు

దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు

దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు

సారథి న్యూస్, మెదక్: దివ్యాంగులు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సేవా వ్యాపారాలు స్థాపించుకుని స్థిరమైన ఆదాయం పొంది సాధారణ జీవనాన్ని గడపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి, పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రసూల్ బీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకంలో భాగంగా ఈ ఆర్ధిక సంవత్సరం దివ్యాంగులు 24 యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.13.6 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో 19 […]

Read More
వైకల్యం మనిషికి మాత్రమే..

వైకల్యం మనిషికి మాత్రమే..

సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర మహిళా స్రీ,శిశు సంక్షేమ, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వెబినార్ ద్వారా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. వైకల్యం మనిషికి మాత్రమేనని మనసుకు కాదని, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ […]

Read More

దివ్యాంగులను ఆదుకోవడమే ధ్యేయం

సారథి న్యూస్​, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో సుమారు ఐదొందల మంది దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు గురువారం పంపిణీ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంఏ రజాక్​ తదితరులు పాల్గొన్నారు.

Read More

దివ్యాంగులను ఆదుకోండి

సారథి న్యూస్, హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య, అధ్యక్షుడు గోరెంకల నర్సింహ్మ కోరారు. శనివారం ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్​ డౌన్​ ముగిసే వరకు ప్రభుత్వం అంత్యోదయ కార్డుతో సంబంధం లేకుండా దివ్యాంగులకు 19 రకాల నిత్యావసర సరుకులు, 12 కిలోల బియ్యం పంపిణీ […]

Read More