Breaking News

టీ20 ప్రపంచకప్

సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్

ముంబై: పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్​ను నిర్వహించాలనే పట్టుదలతోనే బీసీసీఐ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్​పై క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యలు అలా వచ్చాయే లేదో.. ఐపీఎల్ కోసం తాత్కాలిక షెడ్యూల్​కు అనుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు లీగ్​ను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే టీ20 ప్రపంచకప్ అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాత, ఇతర అంతర్జాతీయ టోర్నీలను చూసుకుని ఈ తేదీల్లో కాస్త మార్పులు చేసే […]

Read More

ఆసీస్‌కు ఆ సత్తా ఉంది

న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్​ను నిర్వహించే సామర్థ్యం క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ)కు ఉందని భారత వెటరన్​ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​ అన్నాడు. కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన ఆ దేశం.. ఈ మెగా ఈవెంట్​కు ఆతిథ్యమివ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. అయితే ఇంగ్లండ్​లో వెస్టిండీస్​ పర్యటన విజయవంతమైతే.. వరల్డ్​కప్​కు మరింత లైన్​ క్లియర్​ అవుతుందన్నాడు. ‘విండీస్​.. ఇంగ్లండ్​లో పర్యటించడం శుభవార్త. క్రికెట్​ పునరుద్ధరణ కావడం మరింత ఆనందం. ఈ రెండు జట్ల మధ్య జరిగే సిరీస్​.. […]

Read More

అదే లాస్ట్​ చాన్స్​

న్యూఢిల్లీ: భారత్​లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. విదేశాలకు తరలించడంపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తమ ముందున్న చివరి ప్రత్యామ్నాయం అదేనని బోర్డు వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ మొదటి ప్రాధాన్యం మాత్రం భారతే అని స్పష్టం చేశాయి. ‘మాకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాం. క్రికెటర్ల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉండి, ప్రభుత్వం అనుమతి ఇస్తే లీగ్ ఇక్కడే జరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించని పక్షంలో, సరైన విండో లభిస్తే […]

Read More

టీ20 ప్రపంచకప్ డౌటే!

వచ్చే ఏడాదికి సిద్ధమన్న సీఏ మెల్​బోర్న్​: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగడం కష్టమే. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే మెగా ఈవెంట్​ను వాయిదా వేయడం ఖాయమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్​ను నిర్వహించలేమని సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ సంకేతాలిచ్చాడు. కరోనా, ప్రయాణ నిషేధం వల్ల ఈ ఏడాది టోర్నీ జరగడం కష్టమేనని తేల్చేశాడు. ‘ఒకవేళ ధైర్యంగా ముందుకెళ్లినా.. టోర్నీ నిర్వహణలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. […]

Read More

బీసీసీఐ x ఐసీసీ

–పన్ను మినహాయింపుపై వైరం ముంబై: బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎన్నాళ్లుగా ఉంటున్న వైరం మరోసారి రాజుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్​ కప్​కు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో రెండు బోర్డుల మధ్య జరుగుతున్న గొడవ మరింత ముదిరింది. పన్ను మినహాయింపుకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఐసీసీ.. బీసీసీఐని అడుగుతోంది. దీనికి సంబంధించిన తుది గడువు కూడా ముగియడంతో ఇప్పుడు అంతర్జాతీయ బాడీ రంగంలోకి దిగింది. పన్ను […]

Read More