Breaking News

చండీగఢ్

86కు చేరిన మృతుల సంఖ్య

86కు చేరిన కల్తీ మద్యం మృతులు

చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్​ ‌తరన్‌ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్​ ‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్​చేశారు. ఏడుగురు ఎక్సైజ్‌ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్​ ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. […]

Read More