Breaking News

గీసుకొండ

9 మందిని చంపిన.. రాక్షసుడికి ఉరిశిక్ష

9 మందిని చంపిన.. రాక్షసుడికి మరణశిక్ష

సారథి న్యూస్, వరంగల్: తన క్రూరమైన ఆలోచనలతో ఒకేరోజు 9 మందిని హత్యచేసిన నిందితుడు, బీహార్​కు చెందిన సంజయ్ కుమార్ కు కోర్టు బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుగొండ మండలం గోర్రెకుంటలో 9మందిని హత్యచేసి బావిలో పడవేసిన ఘటన తెలిసిందే. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ అనంతరం వరంగల్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మృతుల వివరాలు:మహమ్మద్ మక్సూద్ ఆలం(47), మహమ్మద్ నిషా అలం(40), మహమ్మద్ బుద్రా కాటూన్(20), బబ్లూ(3), మహమ్మద్ షాబాజ్(19), మహ్మద్​సొహైల్​(18), […]

Read More
సంజయే సూత్రధారి

సంజయే సూత్రధారి

వీడిన గొర్రెకుంట మర్డర్ మిస్టరీ పప్పన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియురాలి కోసం 9 మంది దారుణ హత్య వెల్లడించిన వరంగల్ సీపీ రవీందర్ సారథి న్యూస్, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట హత్యల వెనక మిస్టరీని పోలీసులు ఛేదించారు. పప్పన్నంలో నిద్రమాత్రలు కలిపి 9 మందిని హత్య చేశాడు నిందితుడు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్‌ యాదవ్‌ను సోమవారం మీడియా ఎదుట […]

Read More
నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

– ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం– గీసుకొండ ఘటనలో విస్తుపోయే నిజాలు– పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు సారథి న్యూస్​, వరంగల్‌: అనుకున్నదే జరిగింది.. బతికుండగానే బావిలోకి తోసేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో పాడుబడ్డ బావిలో 9 డెడ్​ బాడీస్​ వెలుగుచూసిన ఘటనలో సంచలనం వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న విచారణలో పోలీసులు మిస్టరీని చేధించారు. మక్సూద్ కూతురు బుస్రా […]

Read More

బతికుండగానే బావిలోకి..!

గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు కాల్​ డేటా ఆధారంగా విచారణ వేగవంతం 9మంది మృతిపై ఎన్నో అనుమానాలు సారథి న్యూస్​, వరంగల్: వరంగల్​ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయటపడ్డ 9 మృతదేహాలకు శనివారం పోస్టు‌మార్టం పూర్తయింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్స్​ కీలకం కానున్నాయి. కాల్ డేటా […]

Read More

బావిలో 9 డెడ్​ బాడీస్​

నిన్న నాలుగు.. నేడు ఐదు పాడుబడ్డ బావిలో మృతదేహాలు వరంగల్​ రూరల్​ జిల్లాలో ఘటన సారథి న్యూస్​, వరంగల్: వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో పాడుబడ్డ బావిలో గోనె సంచిలో ఉన్న 9 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా శుక్రవారం ఐదు డెడ్​ బాడీస్​ బయటపడగా, గురువారం నాలుగు డెడ్​ బాడీస్​ వెలుగుచూశాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు […]

Read More