Breaking News

గవర్నర్

రాజ్యాంగమే రక్ష

రాజ్యాంగమే రక్ష

డాక్టర్​బీఆర్​అంబేద్కర్‌ అద్భుతమైన రచన చేశారు కరోనా వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాల్సిందే రాజ్‌భవన్‌ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళసై సామాజిక సారథి, హైదరాబాద్‌: రాజ్యాంగం వల్లే భారత్​బలంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అంబేద్కర్‌ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

Read More
కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

కరోనా వ్యాక్సిన్ పై విస్తృత అవగాహన

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు తయారుచేసిన వ్యాక్సిన్ సురక్షితమైందని, తీసుకునేందుకు వెనుకాడవద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్​ రాజన్ అన్నారు. శనివారం నగరంలో కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రై రన్ లో భాగంగా గవర్నర్ దంపతులు హైదరాబాద్​ నగరంలోని తిలక్ నగర్ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. […]

Read More
ముంబైని వీడిన క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబై: ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్‌… సోమ‌వారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మ‌హారాష్ట్ర గవర్నర్​భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిశారు. ఆమె.. త‌న ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయ‌డం, శివ‌సేన నాయ‌కుల బెదిరింపులు, త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం తన స్వస్థలం హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని మ‌నాలికి ప‌య‌నమ‌య్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్‌కు స‌వాల్, సీఎం ఉద్దవ్​థాక్రేపై విమర్శల […]

Read More