Breaking News

గంగాధర

బాధితులకు చెక్కుల పంపిణీ

సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఎనిమిది మందికి రూ. లక్ష 98 వేల విలువైన సీఎం సహాయకనిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్​ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ఆదుకున్న రైతు బీమా

సారథి న్యూస్, చొప్పదండి: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు బీమా పథకం ఓ కుటుంబాన్ని ఆదుకున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందినపిట్టల రాజు, మనీషా తండ్రి గతములో చనిపోయాడు. తల్లి విజయ కూడా ఇటీవల మరణించింది. దీంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. కాగా, తల్లి విజయ పేరు మీద భూమి ఉండడంతో రైతుబీమా కింద రూ. ఐదు లక్షలు వారి పిల్లలకు మంజూరయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​రాజు,మనీషాకు చెక్కును మంగళవారం […]

Read More