Breaking News

కేటీఆర్ యువసేన

ఉనికి కోసమే జల దీక్షలు

సారథి న్యూస్, రామడుగు: ఉనికికోసమే కాంగ్రెస్​పార్టీ జలదీక్షల పేరుతో రైతులను రెచ్చగొడుతున్నదని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఆర్ వివేకానంద పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకునే కాళేశ్వరం జలాశయాన్ని అతితక్కువ కాలంలో నిర్మించిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు వాళ్లను విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పారు.

Read More