Breaking News

కలెక్టర్​ఉదయ్​కుమార్

పకడ్బందీగా దళితబంధును అమలుచేస్తాం

పకడ్బందీగా దళితబంధు అమలుచేస్తాం

మొదటి విడత 300 కుటుంబాల ఎంపిక 90శాతం లబ్ధిదారుల ఎంపిక పూర్తి పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణలు ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదు ‘సామాజికసారథి ప్రతినిధి’తో నాగర్ కర్నూల్జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా దళితబంధు పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​పి.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 300 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో […]

Read More