Breaking News

ఎల్లో

ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్‌ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్‌ దిగింది. వైరస్‌ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్‌ ‘ఎల్లో అలర్ట్‌’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్‌ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]

Read More