Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికలు

గ్రాడ్యుయేట్ ఓటర్ గా కేటీఆర్​పేరు నమోదు

గ్రాడ్యుయేట్ ఓటర్ గా కేటీఆర్ ​పేరు నమోదు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కె.తారక రామారావు నమోదు చేసుకున్నారు. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును కచ్చితంగా […]

Read More
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి పట్టభద్రుడు ఓటరుగా తన పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మినిస్టర్స్​ క్వార్టర్స్​లో టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా […]

Read More
పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

సారథి న్యూస్, ఖమ్మం: రానున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో భాగంగా పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదివారం నాయుడుపేటలోని రామలీల ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్​నిర్ణయించిన అభ్యర్థి ఎవరైనా తమ వంతుగా గెలిపించుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో […]

Read More