Breaking News

ఎం.ధర్మారెడ్డి

ఎక్కువ మందికి ‘ఉపాధి’ చూపాలె

మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనికల్పించాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఈజీఎస్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 13 మండలాల్లో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పనులు […]

Read More